Tuesday, December 13, 2011

బాబు ఆస్తులపై విచారణ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతని బృందం అక్రమ ఆస్తులపై సిబిఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా ఇరు పక్షాల వాదనలు కొనసాగుతాయి.

No comments:

Post a Comment