Sunday, October 30, 2011

నిన్న విద్యార్థిని స్వాతి గొంతు కోసిన ప్రేమోన్మాది నేడు పట్టాలపై శవమై

AA

ఇంజినీరింగ్‌ విద్యార్థిని స్వాతి గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది నజీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి రైల్వేట్రాక్‌పై నజీర్‌ మృతదేహాన్ని ఆదివారం పోలీసులు గుర్తించారు. కేయూ సమీపంలోని గోపాలపురానికి చెందిన నజీర్‌ కొంతకాలంగా స్వాతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నజీర్‌ స్వాతి గొంతుకోయడంతో వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందింది.
 అయితే నజీర్‌ను పోలీసులే చంపి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment