Thursday, May 24, 2012

పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల

పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేసారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎస్సెస్సీ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ఫలితాల సీడీని విడుదల చేసారు. ఈ సారి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫలితాల సీడీల్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఏపీ ఆన్‌లైన్, ఈ సేవా కేంద్రాల్లో మాత్రం సబ్జెక్టుల వారీగా గ్రేడులు, గ్రేడ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి మొత్తం 87.84శాతం ఉత్తీర్ణత నమోదయింది .
వీటిని క్రింది లింకుల ద్వారా చూడవచ్చు.



No comments:

Post a Comment