Friday, November 4, 2011

విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి బయల్దేరిన జగన్

http://www.mirapa.com/wp-content/uploads/2011/09/jagan-23.jpgవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కోఠీలోని సీబీఐ కార్యాలయానికి బయల్దేరారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160(1) ప్రకారం ఓఎంసీ వ్యవహారంలో ఆయన్ని సీబీఐ విచారించనుంది. ఈ నేపథ్యంలో కోఠి సీబీఐ కార్యాలయంలో పోలీసులను భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా కోఠి నుంచి రాంకోఠి వరకు మార్గాన్ని మూసివేస్తున్నారు. 
కాగా కోఠీ సీబీఐ కార్యాలయానికి తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment